జిల్లా ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకేళ్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు అ న్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరాస్తాలో జరు గుతున్న ప్రభుత్వ సూపర్ స్పెషాలీలటీ ఆసుపత్రి నిర్మాణ పను లను ఆయన పరిశీలించారు.
జిల్లా ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకేళ్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు అ న్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరాస్తాలో జరు గుతున్న ప్రభుత్వ సూపర్ స్పెషాలీలటీ ఆసుపత్రి నిర్మాణ పను లను ఆయన పరిశీలించారు.