క్వాడ్ సమావేశం, ఇంధన చర్చలే లక్ష్యం.. తొలిసారి భారత్‌కు విచ్చేసిన మార్కో రూబియో!

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తన నాలుగు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా శనివారం (మే 23, 2026) కోల్‌కతా చేరుకున్నారు. ఆయన భారతదేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2012 మే నెలలో హిల్లరీ క్లింటన్ పర్యటన తర్వాత ఒక అమెరికా విదేశాంగ కార్యదర్శి ఈ తూర్పు మహానగరం కోల్‌కతా సందర్శించడం మళ్లీ ఇప్పుడే కావడం విశేషం.

క్వాడ్ సమావేశం, ఇంధన చర్చలే లక్ష్యం.. తొలిసారి భారత్‌కు విచ్చేసిన మార్కో రూబియో!
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తన నాలుగు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా శనివారం (మే 23, 2026) కోల్‌కతా చేరుకున్నారు. ఆయన భారతదేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2012 మే నెలలో హిల్లరీ క్లింటన్ పర్యటన తర్వాత ఒక అమెరికా విదేశాంగ కార్యదర్శి ఈ తూర్పు మహానగరం కోల్‌కతా సందర్శించడం మళ్లీ ఇప్పుడే కావడం విశేషం.