కేసీఆర్ అహంకారంతోనే సింగరేణికి కోల్ బ్లాక్లు రాలే..బీఆర్ఎస్ తీరు వల్లే సింగరేణికి ఈ దుస్థితి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కేసీఆర్ అహంకారంతోనే సింగరేణికి కోల్ బ్లాక్లు రాలే..బీఆర్ఎస్ తీరు వల్లే సింగరేణికి ఈ దుస్థితి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కేసీఆర్ అహంకారం వల్లే సింగరేణికి కోల్బ్లాకులు రాలేదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో జెన్ కో కు క్యాప్టివ్ మైన్ కోల్బ్లాక్అప్పగిస్తే దాన్ని కేసీఆర్ వేల కోట్లకు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు.
కేసీఆర్ అహంకారం వల్లే సింగరేణికి కోల్బ్లాకులు రాలేదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో జెన్ కో కు క్యాప్టివ్ మైన్ కోల్బ్లాక్అప్పగిస్తే దాన్ని కేసీఆర్ వేల కోట్లకు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు.