ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణ వార్త ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. ఇటు భారతదేశంలోని షియా సమాజం కూడా తీవ్ర దుఃఖం, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె, పిడిపి నాయకురాలు ఇల్తిజా ముఫ్తీ తన సోషల్ మీడియా ఖాతాలో ఖమేనీకి నివాళులు అర్పిస్తూ ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశారు.
ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణ వార్త ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. ఇటు భారతదేశంలోని షియా సమాజం కూడా తీవ్ర దుఃఖం, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె, పిడిపి నాయకురాలు ఇల్తిజా ముఫ్తీ తన సోషల్ మీడియా ఖాతాలో ఖమేనీకి నివాళులు అర్పిస్తూ ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశారు.