‘గీతంకు భూముల’పై హైకోర్టు విచారణ

విశాఖపట్నం, రుషికొండ పరిధిలో 54.79 ఎకరాలను గీతం యూనివర్సిటీ పేరు మీద క్రమబద్ధీకరించేందుకు రెవెన్యూ అధికారులు చేసిన ప్రతిపాదనను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.

‘గీతంకు భూముల’పై హైకోర్టు విచారణ
విశాఖపట్నం, రుషికొండ పరిధిలో 54.79 ఎకరాలను గీతం యూనివర్సిటీ పేరు మీద క్రమబద్ధీకరించేందుకు రెవెన్యూ అధికారులు చేసిన ప్రతిపాదనను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.