గురుకులాల్లో రూ. 2000 కోట్ల స్కామ్ జరిగిందని హరీశ్ రావు ఆరోపణలు.. మంత్రి అడ్లూరి సవాల్

గురుకులాల్లో రూ. 2000 కోట్ల కుంభకోణం వాస్తవం అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సొంత శాఖల టెండర్లపై మంత్రులకు కనీస అవగాహన లేదని ఆరోపించారు. దీనిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు.

గురుకులాల్లో రూ. 2000 కోట్ల స్కామ్ జరిగిందని హరీశ్ రావు ఆరోపణలు.. మంత్రి అడ్లూరి సవాల్
గురుకులాల్లో రూ. 2000 కోట్ల కుంభకోణం వాస్తవం అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సొంత శాఖల టెండర్లపై మంత్రులకు కనీస అవగాహన లేదని ఆరోపించారు. దీనిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు.