జనగణనకు 112 కోట్లు విడుదల

రాష్ట్రంలో జనగణన కోసం ప్రభు త్వం రూ.112.12 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

జనగణనకు 112 కోట్లు విడుదల
రాష్ట్రంలో జనగణన కోసం ప్రభు త్వం రూ.112.12 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.