డాక్టర్ల నిర్లక్ష్యంతో.. స్టూడెంట్ చనిపోయిందని బంధువుల ఆందోళన.. గద్వాల ప్రభుత్వాస్పత్రిలో ఘటన
గద్వాల, వెలుగు: అపెండిసైటిస్తో బాధపడుతూ ట్రీట్మెంట్ కోసం వచ్చిన నీట్ స్టూడెంట్ ఇందు(16) శనివారం రాత్రి గద్వాల సర్కార్ దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయింది.