డీటీవో వెంకన్న మృతిపై ప్రభుత్వం సీరియస్.. జేటీసీతో విచారణకు ఆదేశం

భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతిపై జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌తో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

డీటీవో వెంకన్న మృతిపై ప్రభుత్వం సీరియస్.. జేటీసీతో విచారణకు ఆదేశం
భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతిపై జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌తో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.