ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అరుదైన వ్యాధికి విజయవంతంగా చికిత్స అందించామని, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.లక్షల్లో ఖర్చు అయ్యే చికిత్సకు జీజీహెచ్ వైద్యులు ఉచితంగా అందించి నయం చేశారని జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్కుమార్ చెప్పారు.
ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అరుదైన వ్యాధికి విజయవంతంగా చికిత్స అందించామని, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.లక్షల్లో ఖర్చు అయ్యే చికిత్సకు జీజీహెచ్ వైద్యులు ఉచితంగా అందించి నయం చేశారని జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్కుమార్ చెప్పారు.