సింగరే ణి బొగ్గు రవాణాలో ఒక్క టన్ను కూడా చౌ ర్యం జరిగే ఆస్కారం లేదని, పూర్తి స్థాయిలో డిజిటల్ పర్యవేక్షణలోనే రవాణా జరుగుతుం దని రీజియన్ జీఎం సూజయ్ మోజుందర్, ఆర్జీ-3, ఏపిఏ జీఎంలు మధుసూధన్, బండి సత్యనారాయణలు తెలిపారు. సోమవారం ఆర్జీ-3 జీఎం కార్యాలయంలో విలేకరుల సమా వేశాన్ని ఏర్పాటు చేశారు.
సింగరే ణి బొగ్గు రవాణాలో ఒక్క టన్ను కూడా చౌ ర్యం జరిగే ఆస్కారం లేదని, పూర్తి స్థాయిలో డిజిటల్ పర్యవేక్షణలోనే రవాణా జరుగుతుం దని రీజియన్ జీఎం సూజయ్ మోజుందర్, ఆర్జీ-3, ఏపిఏ జీఎంలు మధుసూధన్, బండి సత్యనారాయణలు తెలిపారు. సోమవారం ఆర్జీ-3 జీఎం కార్యాలయంలో విలేకరుల సమా వేశాన్ని ఏర్పాటు చేశారు.