డిస్కంల వాటాలు తేలినయ్..రైతు డిస్కం వాటా 42 శాతం

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కం​ వాటా 42 శాతంగా తేలింది. దీని వల్ల ఇప్పటికే ఉన్న ఎస్పీడీసీఎల్​(దక్షిణ విద్యుత్​ పంపిణీ సంస్థ) వాటా 71 నుంచి 45 శాతానికి, ఎన్పీడీసీఎల్(ఉత్తర విద్యుత్​ పంపిణీ సంస్థ)​వాటా 29 నుంచి13 శాతానికి పడిపోయాయి.

డిస్కంల వాటాలు తేలినయ్..రైతు డిస్కం వాటా 42 శాతం
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కం​ వాటా 42 శాతంగా తేలింది. దీని వల్ల ఇప్పటికే ఉన్న ఎస్పీడీసీఎల్​(దక్షిణ విద్యుత్​ పంపిణీ సంస్థ) వాటా 71 నుంచి 45 శాతానికి, ఎన్పీడీసీఎల్(ఉత్తర విద్యుత్​ పంపిణీ సంస్థ)​వాటా 29 నుంచి13 శాతానికి పడిపోయాయి.