‘తుంగభద్ర ’పై ఉన్నతస్థాయి కమిటీ

తుంగభద్ర జలాలపై కేంద్ర జలశక్తి శాఖ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు.

‘తుంగభద్ర ’పై ఉన్నతస్థాయి కమిటీ
తుంగభద్ర జలాలపై కేంద్ర జలశక్తి శాఖ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు.