తమిళనాడు మంత్రి రాజకన్నప్పన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు కోరుతూ విపక్షాల ఫైర్

తమిళనాడు మంత్రి రాజకన్నప్పన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఫైర్ అయ్యింది. డీఎంకే విభజన రాజకీయాలు చేయడంతో పాటు జాతీయ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని మండిపడింది. తమిళనాడులో త్వరలోనే ఎన్నికలు జరగనుండటంతో ఈ వ్యాఖ్యలపై మరింత చర్చ జరుగుతోంది. మంత్రి వ్యాఖ్యలు ప్రమాదకరమని.. బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.

తమిళనాడు మంత్రి రాజకన్నప్పన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు కోరుతూ విపక్షాల ఫైర్
తమిళనాడు మంత్రి రాజకన్నప్పన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఫైర్ అయ్యింది. డీఎంకే విభజన రాజకీయాలు చేయడంతో పాటు జాతీయ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని మండిపడింది. తమిళనాడులో త్వరలోనే ఎన్నికలు జరగనుండటంతో ఈ వ్యాఖ్యలపై మరింత చర్చ జరుగుతోంది. మంత్రి వ్యాఖ్యలు ప్రమాదకరమని.. బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.