సీబీఎస్ఈ విప్లవాత్మక నిర్ణయం.. 12వ తరగతికి ‘ఆన్-స్క్రీన్ మార్కింగ్’
కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (CBSE) విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. 2026 విద్యా సంవత్సరం నుంచి 12వ తరగతి సమాధాన పత్రాల దిద్దుబాటు కోసం ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టింది.