ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వండి : టీజీవో వినతి

ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలని రాష్ట్ర సర్కారును టీజీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, శ్యామ్ లు డిమాండ్ చేశారు.

ఉద్యోగులకు  పీఆర్సీ ఇవ్వండి : టీజీవో వినతి
ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలని రాష్ట్ర సర్కారును టీజీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, శ్యామ్ లు డిమాండ్ చేశారు.