ఏపీ విద్యార్థులకు శుభవార్త - రూ. 1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల
ఏపీ విద్యార్థులకు శుభవార్త - రూ. 1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను పూర్తిగా విడుదల చేసింది. రూ. 1,200 కోట్ల బకాయిలు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను పూర్తిగా విడుదల చేసింది. రూ. 1,200 కోట్ల బకాయిలు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.