స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. నోటీసుపై 118 మంది ఎంపీలు సంతకం.. ట్విస్ట్ ఇచ్చిన రాహుల్ గాంధీ!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గత పది రోజులుగా వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభా కార్యక్రమాలను విపక్షం అడ్డుకుంటోందని అధికార పక్షం ఆరోపిస్తుంటే.. తమ గొంతుకను నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని విపక్షం అంటోంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న స్పీకర్ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఏకంగా స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన నోటీసును అందజేశాయి.

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. నోటీసుపై 118 మంది ఎంపీలు సంతకం.. ట్విస్ట్ ఇచ్చిన రాహుల్ గాంధీ!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గత పది రోజులుగా వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభా కార్యక్రమాలను విపక్షం అడ్డుకుంటోందని అధికార పక్షం ఆరోపిస్తుంటే.. తమ గొంతుకను నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని విపక్షం అంటోంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న స్పీకర్ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఏకంగా స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన నోటీసును అందజేశాయి.