స్వగ్రామానికి మావోయిస్టు చందర్ మృతదేహం.. కన్నీటి పర్యంతమైన ఇస్రోజీవాడి

పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావో నేత లోకోటి చందర్ మృతదేహం ఇవాళ కామారెడ్డి మండలం ఇస్రోజీవాడికి చేరుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది భూటకపు ఎన్‌కౌంటర్ అంటూ పౌరహక్కుల సంఘాల నేతలు వాపోయారు.

స్వగ్రామానికి మావోయిస్టు చందర్ మృతదేహం.. కన్నీటి పర్యంతమైన ఇస్రోజీవాడి
పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావో నేత లోకోటి చందర్ మృతదేహం ఇవాళ కామారెడ్డి మండలం ఇస్రోజీవాడికి చేరుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది భూటకపు ఎన్‌కౌంటర్ అంటూ పౌరహక్కుల సంఘాల నేతలు వాపోయారు.