వందేమాతరం ఎప్పుడు పాడాలి? ఎలా గౌరవించాలి?: గందరగోళానికి తెరదించిన కేంద్రం

భారత స్వాతంత్ర్య సమరంలో లక్షలాది మందిలో స్ఫూర్తిని నింపిన వందేమాతరం నినాదం.. ఇప్పుడు మళ్లీ తన పూర్తి స్వరూపంతో దేశవ్యాప్తంగా మార్మోగబోతోంది. జాతీయ గేయం విషయంలో దశాబ్దాలుగా ఉన్న గందరగోళానికి తెరదించుతూ కేంద్ర హోం శాఖ చారిత్రక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై పాఠశాలల నుంచి అధికారిక ప్రభుత్వ వేడుకల వరకు ఈ గేయాన్ని ఆలపించేటప్పుడు నిలబడి గౌరవం తెలపడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అంతేకాదు గతంలో తొలగించిన నాలుగు చరణాలను కూడా మళ్లీ చేర్చుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశరాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

వందేమాతరం ఎప్పుడు పాడాలి? ఎలా గౌరవించాలి?: గందరగోళానికి తెరదించిన కేంద్రం
భారత స్వాతంత్ర్య సమరంలో లక్షలాది మందిలో స్ఫూర్తిని నింపిన వందేమాతరం నినాదం.. ఇప్పుడు మళ్లీ తన పూర్తి స్వరూపంతో దేశవ్యాప్తంగా మార్మోగబోతోంది. జాతీయ గేయం విషయంలో దశాబ్దాలుగా ఉన్న గందరగోళానికి తెరదించుతూ కేంద్ర హోం శాఖ చారిత్రక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై పాఠశాలల నుంచి అధికారిక ప్రభుత్వ వేడుకల వరకు ఈ గేయాన్ని ఆలపించేటప్పుడు నిలబడి గౌరవం తెలపడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అంతేకాదు గతంలో తొలగించిన నాలుగు చరణాలను కూడా మళ్లీ చేర్చుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశరాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.