తిరుమలలో ఏడాదికోసారి మాత్రమే జరిగే శ్రీవారి జ్యేష్ఠాభిషేకం.. మూడు రోజుల ఈ మహోత్సవం విశిష్టత తెలుసా?

Srivari Jyeshtabhishekam 2026: జ్యేష్ఠ మాసంలో తిరుమలలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిర్వహించే శ్రీవారి జ్యేష్ఠాభిషేకం భక్తులకు అత్యంత పవిత్రమైన సేవగా భావిస్తారు. మూడు రోజుల పాటు వజ్ర, ముత్యాల, బంగారు కవచాలతో మలయప్పస్వామివారి దివ్య అలంకారాలు, ఈ మహోత్సవం వెనుక ఉన్న విశిష్టత, దర్శన ఫలితాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

తిరుమలలో ఏడాదికోసారి మాత్రమే జరిగే శ్రీవారి జ్యేష్ఠాభిషేకం.. మూడు రోజుల ఈ మహోత్సవం విశిష్టత తెలుసా?
Srivari Jyeshtabhishekam 2026: జ్యేష్ఠ మాసంలో తిరుమలలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిర్వహించే శ్రీవారి జ్యేష్ఠాభిషేకం భక్తులకు అత్యంత పవిత్రమైన సేవగా భావిస్తారు. మూడు రోజుల పాటు వజ్ర, ముత్యాల, బంగారు కవచాలతో మలయప్పస్వామివారి దివ్య అలంకారాలు, ఈ మహోత్సవం వెనుక ఉన్న విశిష్టత, దర్శన ఫలితాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.