గాదె సాయికృష్ణ మిస్సింగ్.. కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో తల్లి పిటిషన్..

తన కుమారుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

గాదె సాయికృష్ణ మిస్సింగ్.. కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో తల్లి పిటిషన్..
తన కుమారుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.