తెలుగు రాష్ట్రాల్లో రూట్ మారిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. కొన్ని రీషెడ్యూల్.. పూర్తి వివరాలు ఇవే!

కాజీపేట - కొండపల్లి సెక్షన్‌లోని డోర్నకల్ - గుండ్రాతిమడుగు స్టేషన్ల మధ్య పనులు కారణంగా ఏపీ, తెలంగాణ మీదుగా వెళ్లే పలు రైళ్ల రూట్లు మారాయి. అంతేకాదు కొన్నింటిని రీషెడ్యూల్ చేశారు. ఈ మేరకు వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో రూట్ మారిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. కొన్ని రీషెడ్యూల్.. పూర్తి వివరాలు ఇవే!
కాజీపేట - కొండపల్లి సెక్షన్‌లోని డోర్నకల్ - గుండ్రాతిమడుగు స్టేషన్ల మధ్య పనులు కారణంగా ఏపీ, తెలంగాణ మీదుగా వెళ్లే పలు రైళ్ల రూట్లు మారాయి. అంతేకాదు కొన్నింటిని రీషెడ్యూల్ చేశారు. ఈ మేరకు వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.