తీవ్ర విషాదం.. సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతల మానేపల్లి వద్ద సిమెంట్ స్తంభాల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కూలీల జీవితాలను ఈ విషాద ఘటన చిదిమేసింది.

తీవ్ర విషాదం.. సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతల మానేపల్లి వద్ద సిమెంట్ స్తంభాల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కూలీల జీవితాలను ఈ విషాద ఘటన చిదిమేసింది.