5 రోజుల్లో రూ.7,135 కోట్లు జమ

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

5 రోజుల్లో రూ.7,135 కోట్లు జమ
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.