తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - 2 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17న ఆణివార ఆస్థానం, జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సదరు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.