నల్లగొండలో విషాదం.. చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరి మృతి

నల్లగొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందారు.

నల్లగొండలో విషాదం.. చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరి మృతి
నల్లగొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందారు.