మళ్లీ మొదలైంది..పాపికొండల విహారయాత్ర షురూ.. జూన్ నెలలో సాంకేతిక కారణాలతో నది మధ్యలో నిలిచిపోయిన లాంచీ

భద్రాచలం, వెలుగు: గత నెలలో తూర్పుగోదావరి జిల్లా గండిపోచమ్మ వద్ద టూరిస్టులతో వస్తున్న లాంచీ సాంకేతిక కారణాలతో గోదావరి నదిలో ఆగిపోయింది. దీంతో టూరిస్టులు బెంబేలెత్తిపోయారు.

మళ్లీ మొదలైంది..పాపికొండల విహారయాత్ర షురూ.. జూన్ నెలలో సాంకేతిక కారణాలతో నది మధ్యలో నిలిచిపోయిన లాంచీ
భద్రాచలం, వెలుగు: గత నెలలో తూర్పుగోదావరి జిల్లా గండిపోచమ్మ వద్ద టూరిస్టులతో వస్తున్న లాంచీ సాంకేతిక కారణాలతో గోదావరి నదిలో ఆగిపోయింది. దీంతో టూరిస్టులు బెంబేలెత్తిపోయారు.