నీతి ఆయోగ్ అమలు చేస్తున్న ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో భాగంగా మారుమూల గిరిజన పల్లెల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పనలో జిల్లా ముందంజలో ఉందని, దీంతో నీతి ఆయోగ్ ర్యాంకింగ్లో జిల్లాకు దేశంలో ప్రథమ స్థానం దక్కిందని కలెక్టర్ టి.నిషాంతి వెల్లడించారు.
నీతి ఆయోగ్ అమలు చేస్తున్న ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో భాగంగా మారుమూల గిరిజన పల్లెల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పనలో జిల్లా ముందంజలో ఉందని, దీంతో నీతి ఆయోగ్ ర్యాంకింగ్లో జిల్లాకు దేశంలో ప్రథమ స్థానం దక్కిందని కలెక్టర్ టి.నిషాంతి వెల్లడించారు.