ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

సెలవు రోజు కావడంతో తోటి స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థి మృత్యువుకు బలయ్యాడు. ఈ ఘటన ఆదివారం త్రిపురాంతకం మండలంలోని గోళ్లపల్లిలో చోటుచేసుకుంది.

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
సెలవు రోజు కావడంతో తోటి స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థి మృత్యువుకు బలయ్యాడు. ఈ ఘటన ఆదివారం త్రిపురాంతకం మండలంలోని గోళ్లపల్లిలో చోటుచేసుకుంది.