మహిళలను అవమానించే వారిపై కఠిన చట్టాలు తీసుకురావాలి

మూడో అంతర్జాతీయ రచయిత్రుల మహాసభలు విజయవాడలో ఆదివారం ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ హాజరయ్యారు.

మహిళలను అవమానించే వారిపై  కఠిన చట్టాలు తీసుకురావాలి
మూడో అంతర్జాతీయ రచయిత్రుల మహాసభలు విజయవాడలో ఆదివారం ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ హాజరయ్యారు.