నిన్నటి దాకా 75 రూపాయల పార్టీ.. నేడు లోక్‌‌సభలో కింగ్‌మేకర్! ఎన్‌సీపీఐ చరిత్ర ఇదే

బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభంతో రూ. 75 నగదున్న ఓ పార్టీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత బెనర్జీ ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చీలికలు ఏర్పడ్డాయి. పార్టీలోని 20 మంది ఎంపీలు తిరుగుబాటు చేసి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)లో విలీనం అవుతామనడం ఆసక్తికరంగా మారింది. ఈ 20 మంది ఎంపీలను లోక్‌సభ స్పీకర్ ఆమోదిస్తే ఐదో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది.

నిన్నటి దాకా 75 రూపాయల పార్టీ.. నేడు లోక్‌‌సభలో కింగ్‌మేకర్! ఎన్‌సీపీఐ చరిత్ర ఇదే
బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభంతో రూ. 75 నగదున్న ఓ పార్టీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత బెనర్జీ ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చీలికలు ఏర్పడ్డాయి. పార్టీలోని 20 మంది ఎంపీలు తిరుగుబాటు చేసి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)లో విలీనం అవుతామనడం ఆసక్తికరంగా మారింది. ఈ 20 మంది ఎంపీలను లోక్‌సభ స్పీకర్ ఆమోదిస్తే ఐదో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది.