నేరాల అదుపులో క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరే కీలకమని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఆదివారం బొబ్బిలి రూరల్ పోలీసుస్టేషన్ ప్రాంగణంలో పోలీసు సిబ్బందితో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం వారందరితో కలిసి అల్పాహారంలో మమేకమయ్యారు. సిబ్బంది యోగక్షేమాలపై ఆరా తీసి విధులపై దిశా నిర్దేశం చేశారు.
నేరాల అదుపులో క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరే కీలకమని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఆదివారం బొబ్బిలి రూరల్ పోలీసుస్టేషన్ ప్రాంగణంలో పోలీసు సిబ్బందితో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం వారందరితో కలిసి అల్పాహారంలో మమేకమయ్యారు. సిబ్బంది యోగక్షేమాలపై ఆరా తీసి విధులపై దిశా నిర్దేశం చేశారు.