నిరసనలతో అట్టుడుకుతున్న పీఓకే.. 11 మంది మృతి

పీఓకే మళ్లీ నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా జేఏఏసీ నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణల్లో ఇప్పటికే 11 మంది మృతి చెందారు. 70 మందికి పైగా గాయపడ్డారు.

నిరసనలతో అట్టుడుకుతున్న పీఓకే.. 11 మంది మృతి
పీఓకే మళ్లీ నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా జేఏఏసీ నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణల్లో ఇప్పటికే 11 మంది మృతి చెందారు. 70 మందికి పైగా గాయపడ్డారు.