నాలుగేళ్లకు మించి ఒకేచోట కుదరదు

ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే చోట నాలుగేళ్లు పనిచేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి చేసింది.

నాలుగేళ్లకు మించి ఒకేచోట కుదరదు
ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే చోట నాలుగేళ్లు పనిచేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి చేసింది.