పోక్సో కేసులో శంకరాచార్యకు ఊరట.. అరెస్ట్‌పై అలహాబాద్ హైకోర్టు స్టే

ప్రయాగ్‌రాజ్ మాఘ మేళా సందర్భంగా యూపీ ప్రభుత్వం, స్వామి అవిముక్తేశ్వరానంద మధ్య చెలరేగిన వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల పాటు కొనసాగిన వివాదం సమసిపోయిందని అంతా అనుకున్నారు. ఇంతలోనే స్వామీజీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో మరో మలుపు తిరిగింది. ఆయనపై ఓ స్వామీజి శిష్యుడు కోర్టుకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం అలహాబాద్ హైకోర్టకు వెళ్లారు.

పోక్సో కేసులో శంకరాచార్యకు ఊరట.. అరెస్ట్‌పై అలహాబాద్ హైకోర్టు స్టే
ప్రయాగ్‌రాజ్ మాఘ మేళా సందర్భంగా యూపీ ప్రభుత్వం, స్వామి అవిముక్తేశ్వరానంద మధ్య చెలరేగిన వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల పాటు కొనసాగిన వివాదం సమసిపోయిందని అంతా అనుకున్నారు. ఇంతలోనే స్వామీజీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో మరో మలుపు తిరిగింది. ఆయనపై ఓ స్వామీజి శిష్యుడు కోర్టుకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం అలహాబాద్ హైకోర్టకు వెళ్లారు.