పాఠశాలలకు సర్దుబాటు టీ చర్లు

ఉమ్మడి జిల్లాలో మిగులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తవడంతో సోమవారం వారు కోరుకున్న కొత్త పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లాలో 74 మంది, మార్కాపురం జిల్లాలో 70 మంది కలిపి 144మంది మిగులు టీచర్లను గుర్తించారు.

పాఠశాలలకు సర్దుబాటు టీ చర్లు
ఉమ్మడి జిల్లాలో మిగులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తవడంతో సోమవారం వారు కోరుకున్న కొత్త పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లాలో 74 మంది, మార్కాపురం జిల్లాలో 70 మంది కలిపి 144మంది మిగులు టీచర్లను గుర్తించారు.