పానీపూరి తిని 24 మందికి అస్వస్థత

పానీపూరి తిని 18 మంది చిన్నారులు సహా మొత్తం 24 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని కేసీఆర్‌ నగర్‌ కాలనీలో చోటుచేసుకుంది.

పానీపూరి తిని 24 మందికి అస్వస్థత
పానీపూరి తిని 18 మంది చిన్నారులు సహా మొత్తం 24 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని కేసీఆర్‌ నగర్‌ కాలనీలో చోటుచేసుకుంది.