అజిత్ దోవల్ ఆహ్వానం.. భారత్లో పర్యటించనున్న చైనా విదేశాంగ మంత్రి
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ త్వరలోనే భారత్లో పర్యటించనున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇచ్చిన ఆహ్వానం మేరకు వాంగ్ భారత పర్యటనకు వస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.