ప్రతి ఇంటా సంక్షేమ పండుగ

ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమం, సంతోషం కలుగుతుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌లను 1వ వార్డులో గల గణేష్‌ నగర్‌లో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ప్రతి ఇంటా సంక్షేమ పండుగ
ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమం, సంతోషం కలుగుతుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌లను 1వ వార్డులో గల గణేష్‌ నగర్‌లో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.