గాంధీ విగ్రహం వద్ద వికృత రాతలు... లండన్లో ఘటన... తీవ్రంగా ఖండించిన భారత హైకమిషన్
గాంధీ విగ్రహం వద్ద వికృత రాతలు... లండన్లో ఘటన... తీవ్రంగా ఖండించిన భారత హైకమిషన్
లండన్లోని ట్యావిస్టాక్ స్క్వేర్లో మహాత్మా గాంధీ విగ్రహంపై సోమవారం దాడి జరిగింది. వికృత మూకలు గ్రాఫిటీతో విగ్రహం వద్ద పిచ్చి రాతలు రాశారు. విగ్రహంపై తెలుపు రంగు పెయింట్ కూడా పూశారు. , News News, Times Now Telugu
లండన్లోని ట్యావిస్టాక్ స్క్వేర్లో మహాత్మా గాంధీ విగ్రహంపై సోమవారం దాడి జరిగింది. వికృత మూకలు గ్రాఫిటీతో విగ్రహం వద్ద పిచ్చి రాతలు రాశారు. విగ్రహంపై తెలుపు రంగు పెయింట్ కూడా పూశారు. , News News, Times Now Telugu