శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్తో నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని మూడు గ్రామాలు జలదిగ్భందం అయ్యాయి. హంగర్గ విలేజ్లోని హనుమాన్ టెంపుల్, పంచాయతీ ఆఫీస్, స్కూల్ దాకా నీళ్లు రావడంతో రెవెన్యూ ఆఫీసర్లు ఆప్రమత్తమయ్యారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్తో నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని మూడు గ్రామాలు జలదిగ్భందం అయ్యాయి. హంగర్గ విలేజ్లోని హనుమాన్ టెంపుల్, పంచాయతీ ఆఫీస్, స్కూల్ దాకా నీళ్లు రావడంతో రెవెన్యూ ఆఫీసర్లు ఆప్రమత్తమయ్యారు.