తమిళనాడు కరూర్లో విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఇప్పటికే చిన్నారులు సహా 39 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషాదానికి కారణం విజయ్ ట్వీటే అని డీజీపీ శంకర్ జివాల్ స్పష్టం చేశారు. విజయ్ ఆలస్యంగా వస్తున్నారని తెలిసి కూడా ఆయన ట్వీట్ చూసి, ప్రజలు ఆహారం, నీళ్లు లేకుండా ర్యాలీ స్థలంలో వేచి ఉన్నారని అన్నారు. ప్రజలు వేచి ఉన్నందువల్లే జనం పెరిగి తొక్కిసలాటకు కారణమైందని చెప్పారు.
తమిళనాడు కరూర్లో విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఇప్పటికే చిన్నారులు సహా 39 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషాదానికి కారణం విజయ్ ట్వీటే అని డీజీపీ శంకర్ జివాల్ స్పష్టం చేశారు. విజయ్ ఆలస్యంగా వస్తున్నారని తెలిసి కూడా ఆయన ట్వీట్ చూసి, ప్రజలు ఆహారం, నీళ్లు లేకుండా ర్యాలీ స్థలంలో వేచి ఉన్నారని అన్నారు. ప్రజలు వేచి ఉన్నందువల్లే జనం పెరిగి తొక్కిసలాటకు కారణమైందని చెప్పారు.