ప్రతి ఘటనకు కులం, మతం రంగు పులుముతున్నారు: సీఎం చంద్రబాబు

వైసీపీ కుల రాజకీయాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ప్రతి అంశాన్ని రాజకీయాలకు ముడిపెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ప్రతి ఘటనకు కులం, మతం రంగు పులుముతున్నారు: సీఎం చంద్రబాబు
వైసీపీ కుల రాజకీయాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ప్రతి అంశాన్ని రాజకీయాలకు ముడిపెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.