ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లీ, బిడ్డ మృతి ఘటనపై.. సుమోటోగా హెచ్‌ఆర్సీ విచారణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి, నవజాత శిశువు మరణించిన ఘటనను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(టీజీ హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది.

ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లీ, బిడ్డ మృతి ఘటనపై.. సుమోటోగా హెచ్‌ఆర్సీ విచారణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి, నవజాత శిశువు మరణించిన ఘటనను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(టీజీ హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది.