ప్రభుత్వం, ఎమ్మెల్యే శంకర్‌పై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై సోషల్‌ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను వన్‌టౌన్‌ పోలీసులు మంగళ వారం అరెస్ట్‌ చేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా పోస్టులు పెడుతున్న వీరిపై కేసు నమోదు చేసినట్లు వన్‌ టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు.

ప్రభుత్వం, ఎమ్మెల్యే శంకర్‌పై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై సోషల్‌ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను వన్‌టౌన్‌ పోలీసులు మంగళ వారం అరెస్ట్‌ చేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా పోస్టులు పెడుతున్న వీరిపై కేసు నమోదు చేసినట్లు వన్‌ టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు.