బొగ్గు గని కార్మికుల వేతన ఒప్పందం ప్రారంభించాలి
కోల్ ఇం డియా స్థాయిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఫెడరేషన్లు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం మేరకు సింగరేణిలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్ నాయకులు సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డాయి.