భాగ్య, హన్నమ్మ మామూలు లేడీస్ కాదమ్మ.. బస్టాండ్‌లో వాళ్ల కంట పడ్డారో అంతే సంగతులు..

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ పెరిగిన నేపథ్యంలో, దొంగలు కూడా దీనిని అవకాశంగా మలుచుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు కోసం వేచి ఉన్న ఇద్దరు మహిళల మెడలోని బంగారు గొలుసులను చోరీ చేసిన తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.

భాగ్య, హన్నమ్మ మామూలు లేడీస్ కాదమ్మ.. బస్టాండ్‌లో వాళ్ల కంట పడ్డారో అంతే సంగతులు..
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ పెరిగిన నేపథ్యంలో, దొంగలు కూడా దీనిని అవకాశంగా మలుచుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు కోసం వేచి ఉన్న ఇద్దరు మహిళల మెడలోని బంగారు గొలుసులను చోరీ చేసిన తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.