భద్రాద్రికొత్తగూడెం: ఒక్క ఓటు మిస్ కాకుండా చూసే బాధ్యత కార్యకర్తలదే

ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సర్​పై అలర్ట్​గా ఉండాలని, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత నేతలు, కార్యకర్తలదేనని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, ప్రభుత్వ విప్, డోర్నకల్​జాటోత్​రామచంద్రునాయక్ ​అన్నారు.

భద్రాద్రికొత్తగూడెం: ఒక్క ఓటు మిస్ కాకుండా చూసే బాధ్యత కార్యకర్తలదే
ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సర్​పై అలర్ట్​గా ఉండాలని, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత నేతలు, కార్యకర్తలదేనని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, ప్రభుత్వ విప్, డోర్నకల్​జాటోత్​రామచంద్రునాయక్ ​అన్నారు.