భీమిలి విశ్రాంత తహసీల్దారుకు జైలు, జరిమానా

పట్టాదారు పాస్‌ పుస్తకం జారీకి లంచం కేసులో అప్పటి భీమిలి తహసీల్దార్‌ ఎస్‌.సిద్ధయ్యకు ఏసీబీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.

భీమిలి విశ్రాంత తహసీల్దారుకు జైలు, జరిమానా
పట్టాదారు పాస్‌ పుస్తకం జారీకి లంచం కేసులో అప్పటి భీమిలి తహసీల్దార్‌ ఎస్‌.సిద్ధయ్యకు ఏసీబీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.